- 0
Nara Lokesh: వాలంటీర్లు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నారా లోకేశ్
-
Similar Content
-
Jagan in Delhi: ఆమె అడిగిన ప్రశ్న ఒకటి. సమాధానం మాత్రం వీడికి నచ్చింది చెప్పుకున్నాడు.😂🤣😆
By Sucker,
- 1 answer
- 15 views
-
- 1 answer
- 14 views
-
- 0 answers
- 8 views
-
- 0 answers
- 17 views
-
- 3 answers
- 40 views
-
- 7 answers
- 82 views
-
- 0 answers
- 21 views
-
- 2 answers
- 22 views
-
- 6 answers
- 27 views
-
- 2 answers
- 75 views
-
-
Now Playing
-
Inside Out 2
-
Beverly Hills Cop: Axel F
-
My Spy The Eternal City
-
Monkey Man
-
Les Infaillibles
-
Trigger Warning
-
Deadpool & Wolverine
-
Boneyard
-
The Garfield Movie
-
The Exorcism
-
The Strangers: Chapter 1
-
Le Dernier Jaguar
-
A Quiet Place: Day One
-
Descendants: The Rise of Red
-
The Inheritance
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Despicable Me 4
-
Bad Boys: Ride or Die
-
Question
TELUGU
అనకాపల్లిలో టీడీపీ శంఖారావం సభ
హాజరైన నారా లోకేశ్
టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారని వెల్లడి
సంక్షేమ పథకాలను ప్రారంభించిందే టీడీపీ అని స్పష్టీకరణ
అనకాపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో సంక్షేమ పథకాలను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని, తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో రోడ్లకు మరమ్మతులే లేవని విమర్శించారు. యువగళం పాదయాత్రలో పలు చోట్ల సెల్ఫీ చాలెంజ్ లు చేశానని, వైసీపీ నుంచి స్పందనే లేదని అన్నారు. జగన్ రెడ్డి వంటి వ్యక్తికి మరో చాన్స్ ఇస్తే అన్నీ దోచేస్తారని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన నవరత్నాలన్నీ నవమోసాలుగా మారాయని ఎద్దేవా చేశారు. మరో రెండు నెలల్లో ప్రజలు మీ కుర్చీనే మడతపెడతారు అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో తట్ట మట్టి అయినా తీశారా? అని ప్రశ్నించారు. మద్య నిషేధం పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, ఆరోగ్యశ్రీ ఆసుపతుల్రకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. పేదలకు 30 లక్షల ఇళ్లు అన్నారు... 3 వేల ఇళ్లయినా కట్టారా? అని లోకేశ్ నిలదీశారు. హాల్ టికెట్లు, మార్క్ లిస్టుల పేరిట కూడా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలేదని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి ప్రజలను ఆదరిస్తారా? అని వ్యాఖ్యానించారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.