- 0
Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచే రూ.500 సిలిండర్.. అమలు ఇలా..!
-
Similar Content
-
- 0 answers
- 9 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 15 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 24 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 105 views
-
-
Now Playing
-
My Spy The Eternal City
-
Descendants: The Rise of Red
-
Inside Out 2
-
Despicable Me 4
-
Boneyard
-
The Inheritance
-
Les Infaillibles
-
The Exorcism
-
Trigger Warning
-
Monkey Man
-
A Quiet Place: Day One
-
Deadpool & Wolverine
-
The Garfield Movie
-
Beverly Hills Cop: Axel F
-
Twisters
-
Bad Boys: Ride or Die
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Goyo
-
Question
TELUGU
గ్యాస్ డెలివరీ సమయంలో మొత్తం ధర చెల్లించాల్సిందే
కేంద్రం సబ్సిడీతో పాటు మిగతా మొత్తం బ్యాంకు ఖాతాలో జమ
ఉజ్వల లబ్దిదారులకూ మహాలక్ష్మి పథకం అమలు
మహాలక్ష్మి పథకం కింద రేపటి నుంచి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులనూ ఈ స్కీమ్ కు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ స్కీమ్ లబ్దిదారులు ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని, ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ.40 సబ్సిడీ అందిస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40 పోనూ మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికీ ఇదే విధానంలో రీయింబర్స్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. వీరికి ప్రతీ సిలిండర్ పై కేంద్రం రూ.340 రాయితీ ఇస్తోంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర రూ.500 ను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్రప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉంటే.. అందులో ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి స్కీమ్ ధర రూ.500 పోనూ మిగిలిన మొత్తం రూ.130 ను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.