- 0
Medigadda Barrage : మరీ ఇన్ని పగుళ్లా?
-
Similar Content
-
- 0 answers
- 10 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 16 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 25 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 106 views
-
-
Now Playing
-
Monkey Man
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
Deadpool & Wolverine
-
Boneyard
-
My Spy The Eternal City
-
The Inheritance
-
The Garfield Movie
-
A Quiet Place: Day One
-
The Exorcism
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Beverly Hills Cop: Axel F
-
Le Dernier Jaguar
-
Inside Out 2
-
Bad Boys: Ride or Die
-
Les Infaillibles
-
Twisters
-
Trigger Warning
-
Question
TELUGU
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో పగుళ్లను చూసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, వారి వెంట పర్యటనకు వచ్చిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు. ‘‘ఇలాంటి ప్రాజెక్టు గురించా కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లు అంత గొప్పగా చెప్పింది? ఈ ప్రాజెక్టు గురించా.. డిస్కవరీ వంటి చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది? ఈ ప్రాజెక్టేనా.. తెలంగాణకు లైఫ్లైన్ అని బీఆర్ఎస్ చెప్పుకొన్నది’’ అంటూ ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మినహా.. మిగతా పార్టీల శాసనసభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ బృందం మధ్యాహ్నం 3.30 గంటలకు మేడిగడ్డను చేరుకోగా.. నేరుగా బ్యారేజీ ఎనిమిదో బ్లాక్ పక్క నుంచి అప్రోచ్రోడ్డు ద్వారా గోదావరి నదిలోకి దిగారు. బ్యారేజీ ఫౌండేషన్ వద్ద దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పిల్లర్లను పరిశీలించారు. మొదట కుంగిపోయిన 20వ పిల్లర్ను, నిలువునా చీలిన 21వ, నిలువునా పగుళ్లు వచ్చిన 22వ పిల్లర్లను పరిశీలించారు. 18వ పిల్లర్ ఫౌండేషన్ నుంచి నీళ్లు ఉబికి వస్తుండడాన్ని చూసి, ఆశ్చర్యపోయారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ను తొలగించకపోవడంపై.. పైన అప్రోచ్ బ్రిడ్జి వరకు ఏర్పడిన భారీ పగుళ్లను చూసి ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేశారు. బ్యారేజీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఏకంగా ఐదు అడుగుల మేర కుంగిపోవడం, 20వ పిల్లర్ ఎడమ వైపునకు కొద్దిగా వంగిపోవడంతో.. అసలు బ్యారేజీ నిలిచి ఉండే అవకాశం ఉందా? వరద వస్తే కొట్టుకుపోతుందా? అని ఇంజనీర్లను ప్రశ్నించారు. బ్యారేజీకి ఇంత నష్టం జరిగితే.. నాలుగైదు పిల్లర్లను తిరిగి కడితే సరిపోతుందని బుకాయించడాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఇంత పెద్ద పిల్లర్లను ఎలా తొలగిస్తారని, కొత్తగా ఎలా కడతారని ఇంజనీర్లను ప్రశ్నించారు. దానికి ఇంజనీర్లు స్పందిస్తూ.. డైమండ్ కటింగ్ ద్వారా బ్యారేజీలోని మిగతా భాగాలకు నష్టం జరుగకుండా పిల్లర్లను తొలగించి మళ్లీ నిర్మిస్తామని వివరించారు. మీడియా ప్రతినిధులు కూడా బ్యారేజీ పగుళ్లను దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి.
పనులు పూర్తవ్వకుండానే ప్రారంభం
మేడిగడ్డ పనులు పూర్తి కాకుండానే.. 2019 జూన్ 21 అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజీని ప్రారంభించారని, నిజానికి అప్పటికి బ్యారేజీ ముందు భాగంలో లాంచింగ్ అప్రాన్ పనులు జరుగుతున్నాయని విజిలెన్స్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పనులు కాకున్నా.. అయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. లోపాలకు బాధ్యత వహించే సమయం మిగిలి ఉండగానే.. నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారెంటీని విడుదల చేశారని పేర్కొన్నారు. దీంతో.. నిపుణుల కమిటీ తేల్చాకే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మరమ్మతు చేయాలా? పునరుద్ధరణ చేయాలా? లేక వాటి స్థానంలో కొత్తవి కట్టాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్లాక్ లిస్ట్లో ఎల్అండ్టీ?
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ఎల్అండ్టీ ముందుకు రాకపోతే ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రతిపాదనలు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీకి రూ.695 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మేడిగడ్డను ప్రారంభించిన ఐదు నెలలకే లోపాలు బయట పడ్డాయని తాజాగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మాణ సంస్థే బాధ్యత వహించాలనే అభిప్రాయానికి వచ్చింది. బ్యారేజీ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ముందుకురాకుంటే.. పెండింగ్ బిల్లుల విడుదలను అడ్డుకోవడమే కాకుండా.. ఎల్అండ్టీని బ్లాక్ లిస్టులో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కారు సంకల్పించింది.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.