Jump to content
  • 0

Chandrababu: ఏపీని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం (drugs)


TELUGU

Question

వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.

chandrababu_naidu_vijayawad_2d61bf9f84_V

డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Nara Lokesh on Drugs Container | విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్..? నారా లోకేశ్

Nara Lokesh on Drugs Container | జిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu on X:

Shocking! CBI seized a staggering 25000 kilos of drugs at Vizag Port, today. The non-cooperation of AP Police and port employees suggests complicity and point towards the potential involvement of the ruling party. The timing of such a huge consignment of drugs finding its way into AP is questionable. What would the ruling have done with the drugs in the upcoming elections? This confirms my fear that Andhra Pradesh has turned into the drug capital of India over the last five years and the future of our youth is at serious risk. It is time that the people responsible for this menace are caught and punished.

#APDrugsCapitalOfIndia

#YCPDrugMafia

 

Link to comment
Share on other sites

  • 0

LOL, yellow pulka batch lose no time in blaming and b!tching about every little thing desperately on YCP and Jagan to mislead the public because they've got nothing else to win the election. Is Jagan's name written on the container?? What kind of jerks are CBN and Lokesh?

It turns out, people from the TDP party are the ones involved in these drugs smuggling! That's a nice embarrassment :emoji-lol-giggle:

"Drugs are from Kunam Kotaih Chowdary company !! Adding ETV video as well for reference ఈ టివి వార్తల ప్రకారం వైజాగ్ లో దొరికిన drugs కునం వీరభద్ర రావు & కునం కోటయ్య చౌదరి లకు చెందిన సంధ్య అక్వా ఎక్ష్పొర్ట్స్ వారిది Interestingly అది పెద్దమ్మ పురందేశ్వరి వియ్యంకుడు కూనం వీరభద్రరావు కు చెందిన కంపెనీ (Sandhya Aqua - MD Kunam Veerabhadra Rao)"

SANDHYA AQUA EXPORTS PRIVATE LIMITED

https://www.zaubacorp.com/company/SANDHYA-AQUA-EXPORTS-PRIVATE-LIMITED/U15127AP2005PTC047208

 

  • Like 1
Link to comment
Share on other sites

  • 1

TELUGU DRUGS PARTY - LOL :emoji-lol:

వైజాగ్ లో డ్రగ్స్ తో దొరికిన టిడిపినేత

(ఈ కంటైనర్ కోసమే లావు గాడు పార్టీ మారాడా?)

40 దేవాలయాలు కూలగొట్టాడు జై మోడీ

అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేపించాడు జై మోడీ

చివరికి గీతాంజలి

సృష్టించేది బ్రహ్మ

శాసించేది కమ్మ

అడ్డొస్తే లేపేస్తావమ్మా

జూనియర్ ఎన్టీఆర్

నందమూరి రామకృష్ణ

వంగవీటి మోహన రంగ

పింగళి దశరథ రామయ్య

సీనియర్ ఎన్టీఆర్

గోదావరి పుష్కరాల్లో 29 మంది

చిత్తూరు జిల్లాలో 25 మంది కూలీలను కాల్చి చంపటం

ఏర్పేట్లో ఇసుక లారీ తో 9 మందిని చంపటం

కందుకూరులో 9 మంది

గుంటూరులో 3

పిన్నిని చున్నీతో ఉరేయటం

హరికృష్ణ శవం దగ్గర రాజకీయం

రాజకీయానికి తీసుకొచ్చి తారకరత్న

కారంచేడు సంఘటన,

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్

ANU యూనివర్సిటీలో రిషితేశ్వరి

చంద్రబాబు నాయుడు హయాంలో మిస్సయిన 35,000 మంది మహిళలు

యాక్టర్ ప్రత్యూష హత్య

ఎలిమినేటి మాధవరెడ్డి హత్య

ఎర్ర నాయుడు యాక్సిడెంట్,

లాల్ జాన్ బాషా యాక్సిడెంట్

అమిత్ షా కారు మీద రాళ్లదాడి,

మోడీని ఉగ్రవాది,

చెరుకులపాడు సూర్యనారాయణ రెడ్డి హత్య,ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య

బషీర్బాగ్ కాల్పులు

రమేష్ హాస్పటల్ లో 23 మందిని చంపటం

ఎమ్మార్వో వనజాక్షి

కాపుల మీద కేసులు,

రాయలసీమ వాళ్లని రౌడీలని,

మీకెందుకురా హైకోర్టు అని,

పేదవాడికి ఇంగ్లీష్ మీడియం వద్దని,

పేదవాడికి ఇల్లు ఇవ్వద్దని 1180 కేసులు

విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్

రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం

2019 వరకు పేదరికం 11.3% ఇప్పుడేమో 4.7%

పెన్షన్ కోసం రేషన్ కోసం అవ్వ తాతని తిప్పి తిప్పి చంపటం

జన్మభూమి కమిటీల దోపిడీ

క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని జగన్ ని అని, ఈ ముసలోడు చర్చికి వెళ్లి బైబిల్ చదవడం

పేదలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ చెడగొట్టడం

పేద పిల్లలకి టాప్స్ ఇస్తే అవమానించడం

గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి పట్టించుకోకపోవడం

108 అంబులెన్స్ ని తుక్కు కింద అమ్మేయటం

ఎప్పుడు చూడు దరిద్రపు కరువు తీసుకొని రావటం

పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవడం

600 హామీల్లో రెండు హామీలు నెరవేర్చమని కూడా చెప్పుకోలేని దద్దమ్మ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు

2017లో ఆంధ్రప్రదేశ్ ని ఎయిడ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టిన గొప్ప ప్రభుత్వం

ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అనటం

మాదిగోళ్లు చదవరు అని ఎక్కిరించటం

పురందేశ్వరి కి న్యాయం చేయలేకపోవడం,

లక్ష్మీ పార్వతికి న్యాయం చేయలేకపోవటం

కళ్యాణ్ రాముని పట్టించుకోకపోవడం

చంద్రబాబు నాయుడు తమ్ముని గొలుసులతో కట్టేయడం

నారా హమారా టిడిపి హమారా సభలో నంద్యాల ముస్లిమ్స్ మీద దేశద్రోహం కేసు పెట్టిచ్చటం

నందిగం సురేష్ ని బూటు కాలుతో గుండెల మీద తన్నటం

బీసీల తోకలు కత్తిరిస్తాననటం

ఐదు సంవత్సరాలు పరిపాలించి ఖజానాలో 100 కోట్లు పెట్టి పారిపోవటం

బాబోరు ఎక్కడ ఉంటే అక్కడా దరిద్రం

రాజధాని భూములతో పాటు లక్షల కోట్ల భూములు, వేల కోట్ల గంజాయి, లోన్ ల ద్వారా వేల, లక్షల కోట్ల బ్యాంకుల లూటీ ఇప్పుడు లక్షల కోట్ల డ్రగ్స్ ఇటువంటి కిరాతక మోసగాళ్ళ గుంపు చంద్రంతాత అధికారం కోసం పోరాడేది ఇందుకోసమే నేమో!?. ఉన్మాదపు ముసలోడు మోసకారి చంద్రం చుట్టూ ఉండేది, బ్యాంకులు లూటీ చేసినవారు,ప్రజా ధనం లూటీ చేసిన వారు, నేరగాళ్లు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారు, నీతి లేని, అతి ఘోరమైన, దుర్మార్గమైన అపద్దాల దగాకోరులే.

ఈ డ్రగ్స్ అంతా అమ్మి ఓట్లు కొన వచ్చు అని లోకేష్ ప్లాన్ వేసి బొక్క బోర్లా పడ్డాడు!

ఎల్లో గొట్టాల లో సంధ్య ఆక్వా అంటున్నారు తప్ప వారి కమ్మని పేర్లు చెప్పటం లే :emoji-lol-giggle:

Journalist Jani analysis on Vizag DRUGS bust

Narcotics mixed with 25,000 kgs of dried yeast were seized by CBI. People involved are closely linked to CBN, Lokesh, Daggubati, Balakrishna and company.

 

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

వైజాగ్ లో డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు మనుషులు #khrtalks #punchprabhakar

 

Link to comment
Share on other sites

  • 0

LIVE - Big Twist in Vizag D-rug Container Seize Case | Purandeswari | Nara Lokesh | EHA TV

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri And Daggubati Families are in Drugs Mafia | Vizag Port | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Purandeswari Son behind Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri and Daggubati Family in Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag

 

Link to comment
Share on other sites

  • 0

Vizag Drug Box | Purandeswari Son, Lokesh's cousin | Sandhya Aqua Exports | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Analyst Krishnam Raju About TDP Drugs Container | Vishaka Drugs Case | Big Question..? @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP Ravichandra Reddy Slams Yellow Media On Drugs In AP | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Journalist Swapna Analysis On Drug Container Seized In Visakhapatnam Port | TDP | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

Nara, Nandamuri and Daggubati Family in Visakhapatnam Drugs Case | Drugs in Container at Vizag

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP Ravichandra Reddy Slams Yellow Media On Drugs In AP | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

MLA Perni Nani Demands To AP CEO For Investigation On Chandrababu | Vizag Drugs Issue | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YCP Complaint | టీడీపీ నాయకుల తప్పుడు ఆరోపణలపై సీఈవోకు వైసీపీ నాయకుల ఫిర్యాదు 

YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్‌ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Perni-Nani-1_V_jpg--816x480-4g.webp?sw=1

అమరావతి : విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్‌ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈవో ముఖేష్‌కుమార్‌మీనాను వైసీపీ నాయకులు పేర్నినాని(Perni Nani) , లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆదారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌కు విదేశాల్లో ఉన్న కొందరితో సత్సంబంధాలు ఉన్నాయని వారే అక్కడి నుంచి డ్రగ్స్‌ తెప్పించారని ఫిర్యాదు చేశారు.

డ్రగ్స్‌ స్వాధీనంపై లోతుగా విచారణ జరపాలని కోరారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడని విమర్శించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కుల పంపిణీ చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Vizag Drugs Case | మీరు తప్పించుకోవడానికి మాపై నిందలా? టీడీపీ లీడర్లపై వైసీపీ నేతల ఫైర్‌

Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్‌ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్‌ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై అధికారిక వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ

sajjala_V_jpg--816x480-4g.webp?sw=1728&d

Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్‌ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్‌ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై అధికారిక వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లు టీడీపీ నాయకుల బంధువులే అంటూ ఆధారాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుతో చంద్రబాబు, లోకేశ్‌, పురంధేశ్వరితో పాటు టీడీపీ నేతల హస్తం ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికే టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ను తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అవాస్తవాలతో వైసీపీ పార్టీపై చంద్రబాబు చేసిన ట్వీట్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.

తప్పించుకోవడానికి మాపై నిందలు

వైజాగ్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఏపీ కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికే తమపై నిందలు వేస్తున్నారని సీరియస్‌ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్‌ ఈ కేసులో ఉందని తమకు అనుమానం ఉందని సజ్జల అన్నారు. టీడీపీ నేతల బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు కూడా కనిపిస్తుందని.. ఇది కచ్చితంగా టీడీపీ నాయకుల పనే గట్టిగా అనుమానిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ కేసులో దొంగే దొంగ దొంగ అన్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గుమ్మడి కాయ దొంగలెవరూ అని అంటే భుజాలు తడుకుమున్నట్లుగా చంద్రబాబు, లోకేశ్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్‌ కూడా ట్వీట్‌లు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. డ్రగ్స్‌ వాడకాన్ని తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వాళ్లు తప్పించుకోవడానికే తమపై బండలు వేస్తున్నాని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్‌ కేసులో ఎవరున్నారో తేల్చాల్సిందేనని అన్నారు.

మీ చుట్టాలు డ్రగ్స్‌ తెప్పిస్తే జగన్‌పై ఆరోపణలు చేయమేంటని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఓటర్లకు పంచేందుకు డ్రగ్స్‌ తెచ్చినట్టు అనుమానంగా ఉందని అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, డ్రగ్స్‌ కేసులో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారని ఏపీ మంత్రి కాకాని విమర్శించారు. దాన్ని కూడా వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AP Politics: సాక్షి పత్రికపై పురంధేశ్వరి కన్నెర్ర.. రూ. 20 కోట్ల పురువు నష్టం దావా..

Daggubati Purandeswari: ఇటీవల విశాఖ తీరంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలియకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నీలి పత్రిక(సాక్షి)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా(Defamation) వేశారు. విశాఖ డ్రగ్స్(Vizag Drugs Case) పట్టివేత వ్యవహారంలో సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములు అని కల్పిత వార్తలు ప్రచురించడంపై పురంధేశ్వరి సీరియస్ అయ్యారు. ఆధార రహిత వార్తలు ప్రచురించి, తమకు పరువునష్టం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి తరఫున న్యాయవాది వివి సతీష్ సాక్షి పత్రిక యాజమాన్యానికి ఈ నోటీసులు పంపించారు.

Purandeshwari_98d1ee8a60_V_jpg--799x414-

విశాఖలో డ్రగ్స్..

బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుండి విశాఖపట్నం పోర్టుకు ‘ఎస్‌ఈకేయూ 4375380’ కంటెయినర్‌‌లో 25,000 కేజీల నిషేదిత నార్కోటిక్ డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను రొయ్యల మేతకు ఉపయోగించే ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ పేరుతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట దిగుమతి అయ్యింది. కాగా, జనవరి 14న బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుండి బయలుదేరిన ఈ కంటెయినర్‌లో నిషేధిత మాదకద్రవ్యాలు ఉన్నాయని సీబీఐకి ఇంటర్‌పోల్ అధికారులు సమాచారం అందించారు.

దాంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఉమేశ్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానిక కస్టమ్స్ అధికారుల సాయంతో పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ గుట్టు రట్టయ్యింది. ఈ లోడ్‌లో మార్ఫిన్‌, కొకైన్‌, హెరాయిన్‌, యాంఫటేమిన్‌, మెస్కలిన్‌ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు తేల్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pattabhi: ఆ బస్సును పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, సంధ్యా ఆక్వా కంపెనీకి ఎందుకు అప్పజెప్పారు?: పట్టాభి

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీపై ఆరోపణలు

కొత్తమూలపేట సెజ్ లో గత మూడ్రోజులుగా నిలిపి ఉంచిన బస్సు

బస్సులో తనిఖీలు చేసి, సంధ్యా ఆక్వా కంపెనీకి అప్పజెప్పిన పోలీసులు 

సీబీఐకి ఆధారాలు అందకుండా చేస్తున్నారన్న పట్టాభి

cr-20240325tn660149859a31b.jpg

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు ఒకటి గత మూడ్రోజులుగా కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్ కాలనీలో నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఈ బస్సును తనిఖీ చేసిన పోలీసులు అందులో కంపెనీకి చెందిన పలు ఫైళ్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఆ బస్సును కంపెనీకి అప్పగించారు. 

దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ బస్సును పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, సంధ్యా ఆక్వా కంపెనీకి అప్పగించడం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. 

డ్రగ్స్ వ్యవహారంలో సీబీఐ తనిఖీలు చేస్తున్న విషయం సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసని, అందుకే కీలక హార్డ్ డిస్కులు, ఫైళ్లు బస్సులో ఉంచారని ఆరోపించారు. కానీ, వాటిని గుర్తించిన పోలీసులు సీబీఐకి అప్పగించకుండా, తిరిగి ఆ కంపెనీకి అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియాలని పట్టాభి స్పష్టం చేశారు.

సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Daggubati Purandeswari: విశాఖ డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదు: పురందేశ్వరి

విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ కలకలం

మీదంటే మీది అనుకుంటున్న అధికార, విపక్షాలు

పురందేశ్వరి కొడుకు, వియ్యంకుడి పేర్లు ప్రస్తావిస్తున్న వైసీపీ

అనవసర ఆరోపణలు చేయొద్దన్న పురందేశ్వరి

cr-20240328tn6605613c839b6.jpg

ఇటీవల విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉండడం కలకలం రేపింది. అయితే, ఇది వైసీపీ నేతలకు చెందిన డ్రగ్స్ డీల్ అని టీడీపీ ఆరోపిస్తుండగా... బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కొడుకు, వియ్యంకుడి ప్రస్తావన తీసుకువస్తూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. 

దీనిపై పురందేశ్వరి స్పందించారు. విశాఖ డ్రగ్స్ కేసుతో తన కుటుంబానికి సంబంధంలేదని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పురందేశ్వరి ఇవాళ రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పైవిధంగా స్పందించారు. 

ఇక, రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరం అని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసక, అరాచక పాలన చూస్తున్నామని, ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పురందేశ్వరి పిలుపునిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan | విశాఖ డ్రగ్స్‌ వెనుక బీజేపీ అధ్యక్షురాలి కుటుంబ సభ్యుల ప్రమేయం .. వైఎస్‌ జగన్‌ సంచలన ఆరోపణలు

YS Jagan | ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబ సభ్యులే ఉన్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ( AP CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు.

AP-CM-3_V_jpg--816x480-4g.webp?sw=1728&d

అమరావతి : ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబ సభ్యులే ఉన్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ( AP CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YCP) ఆధ్వర్యంలో నిర్వహించిన‘ మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో పట్టుకున్న డ్రగ్స్‌ (Drugs) వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు.

ఎవరెన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలు వెంటబడినా కూడా నా వెంట ఉన్న వైఎస్సార్‌ జిల్లా ప్రజలున్నారని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత , ఇంటింట సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్ల రూపాయాలను నేరుగా అందజేశామని పేర్కొన్నారు. ప్రజల ఏజెండానే లక్ష్యంగా వైసీపీ ఏ జెండాలతో కలవడం లేదని వెల్లడించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YV Subbareddy | సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌ రాకపై క్లారిటీ ఇచ్చిన వైవీ

YV Subbareddy | విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి(CM Jagan) క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌( Container ) రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

YV-Subbareddy_V_jpg--816x480-4g.webp?sw=

అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి(CM Jagan) క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌( Container ) రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను ఖండించారు. మంగళవారం ఓ కంటైనర్‌ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. కంటైనర్‌లో ఏముందంటూ నారా లోకేష్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకే డబ్బులను తరలిస్తున్నారని ఆరోపించారు.

కంటైనర్‌లో వచ్చింది బ్రెజిల్‌ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్లా, లండన్‌ పరారీకి ఏర్పాట్లా ? ఏపీ సెక్రటేరియట్‌ దాచిన దొంగ ఫైళ్లా? అంటూ చేసిన ఆరోపణలపై వైవీ స్పందించారు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, టీడీపీ(TDP) నాయకులకు ఏ కంటైనర్‌ చూసినా డ్రగ్స్‌ కంటైనరే గుర్తొస్తుందని విమర్శించారు.

విశాఖ నదీతీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌ (Drugs) కేసులో టీడీపీ నేతల బంధువులే ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉండే ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ను తీసుకెళ్లారని వెల్లడించారు. లోకేష్‌ చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి కాదని దొడ్డిదారిన మంత్రి అయి అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, TELUGU said:

కంటైనర్‌లో వచ్చింది బ్రెజిల్‌ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్లా, లండన్‌ పరారీకి ఏర్పాట్లా ? ఏపీ సెక్రటేరియట్‌ దాచిన దొంగ ఫైళ్లా? అంటూ చేసిన ఆరోపణలపై వైవీ స్పందించారు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, టీడీపీ(TDP) నాయకులకు ఏ కంటైనర్‌ చూసినా డ్రగ్స్‌ కంటైనరే గుర్తొస్తుందని విమర్శించారు.

విశాఖ నదీతీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌ (Drugs) కేసులో టీడీపీ నేతల బంధువులే ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉండే ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ను తీసుకెళ్లారని వెల్లడించారు. లోకేష్‌ చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి కాదని దొడ్డిదారిన మంత్రి అయి అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

yellow pulkas ki thappadu ee chillar comments, galeez dramas and desperate accusations.

:emoji-lol::emoji-lol-giggle:

Now that their party leaders sold party tickets for several crores fooling yellow gorrelu, their leaders will relocate to Hyderabad or overseas or end up in prison after losing the election in 2 months!!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...