- 0
Chandrababu: ఏపీని డ్రగ్స్కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం (drugs)
-
Similar Content
-
- 146 answers
- 1,454 views
-
- 1 answer
- 29 views
-
- 147 answers
- 2,603 views
-
- 1 answer
- 24 views
-
- 3 answers
- 33 views
-
గోదావరి యాసలో చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YCP Chief Jagan Slams CM Chandrababu in Prajasankalpa Yatra
By Vijay,
- 0 answers
- 12 views
-
- 0 answers
- 34 views
-
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న టీడీపీ షార్ట్ ఫిలిం.. చూస్తే వైసీపీ వాళ్లు కూడా టీడీపీకి ఓటేస్తారు | TDP
By Sucker,
- 2 answers
- 18 views
-
జగన్ దుర్మారాన్ని చెప్తూ, కొత్త ఎలక్షన్ యాడ్ వదిలిన పృధ్వీ.. యాడ్ డైరెక్టర్ ఎవడో కానీ, కుమ్మేసాడు..
By Sucker,
- 2 answers
- 23 views
-
- 55 answers
- 315 views
-
Question
TELUGU
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం షాక్కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు.
...
Complete article
Link to comment
Share on other sites
26 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.