- 0
Chandrababu: ఏపీని డ్రగ్స్కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం (drugs)
-
Similar Content
-
- 1 answer
- 3 views
-
- 1 answer
- 12 views
-
AP Funds released for Vidya Deevena and Aasara: జగనన్న విద్యా దీవెన, ఆసరా నిధుల విడుదల
By TELUGU,
- 0 answers
- 5 views
-
- 5 answers
- 24 views
-
- 0 answers
- 7 views
-
- 10 answers
- 39 views
-
Dhulipala Narendra Kumar: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయ్యారు: ధూళిపాళ్ల నరేంద్ర
By TELUGU,
- 0 answers
- 6 views
-
- 0 answers
- 5 views
-
- 3 answers
- 12 views
-
Permission granted to Jagan to go abroad: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి
By Sucker,
- 2 answers
- 31 views
-
Question
TELUGU
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం షాక్కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు.
...
Complete article
Link to comment
Share on other sites
26 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.